Tag: jammikunta

Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.

Oct 11
జమ్మికుంట KVKలో ‘ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన’ ప్రత్యక్ష ప్రసారం

జమ్మికుంట, (తేదీ 11-10-2025):జమ్మికుంట పట్టణంలోని ప్రకాష్ కృషి విజ్ఞాన కేంద్రం (KVK) లో ఈరోజు “ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన మరియు పప్పుధాన్యాల స్వావలంబన మిషన్ ప్రారంభం” కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ కీలక కార్యక్రమాన్ని స్థానిక శాస్త్రవేత్తలు, బీజేపీ నాయకులు, రైతులు మరియు యువ శాస్త్రజ్ఞులు వీక్షించారు.ఈ సందర్బంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, పశుసంవర్ధకం, మత్స్య సంపద […]

Oct 11
జమ్మికుంట మార్కెట్‌లో ప్రధాని మోదీ ‘ధన్ ధాన్య యోజన’ వీడియో కాన్ఫరెన్స్

జమ్మికుంట, (తేదీ 11-10-2025):జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ‘ధన్ ధాన్య యోజన’ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌తో సహా పలువురు ముఖ్యులు, రైతులు మరియు మార్కెట్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం అధ్యక్షత వహించారు. ఆమెతో పాటు […]

Oct 11
బాలగోపాల్ స్మారక సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట: మానవ హక్కుల వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు జమ్మికుంటలో బాలగోపాల్ 16వ స్మారక సమావేశపు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 12వ తేదీ (ఆదివారం) హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సు జరగనుంది.ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ అచ్యుత్ కుమార్ మాట్లాడుతూ, మానవ హక్కుల కోసం బాలగోపాల్ మూడు దశాబ్దాలు కృషి చేశారని కొనియాడారు. ఆర్థిక, సామాజిక, లింగ వివక్ష లేకుండా అందరికీ హక్కులు అందే సమాజం […]

Oct 11
జమ్మికుంట అంగన్వాడీ కేంద్రాల పరిశీలన: పక్కా భవనం కోసం హామీ

జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్, దుర్గ కాలనీల అంగన్వాడీ కేంద్రాలను హుజురాబాద్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ఈరోజు పర్యవేక్షించారు.పిల్లలకు, గర్భిణీలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారంపై ఆరా తీశారు. కిరాయి భవనంలో కేంద్రం నడుపుతున్నామని, పక్కా అంగన్వాడీ సెంటర్ ఇప్పించాలని టీచర్ శారదా మేడం కోరారు. ఈ సమస్యను మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ప్రణవ్ బాబు దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే […]

Sep 20
ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చి దిద్దాలని విద్యాశాఖ మంత్రిని కోరిన నంది అవార్డు గ్రహీత ప్రభు

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య వసతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి కి వినతి పత్రాన్ని అందజేసిన నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ప్రభు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో మంగళ వారం మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చా అందజేసీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్నం భోజనం , మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ ప్రభు మాట్లాడుతూ రాష్ట్రంలో […]

Oct 22
జమ్మికుంట లో ఎస్.ఆర్.శంకరన్, కొమురం భీమ్ జయంతి వేడుకలు

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో శనివారం రోజున గురుకుల పాఠశాలల వ్యవస్థాపకులు ఐఏఎస్ ఎస్.ఆర్ శంకరన్, ఆదివాసి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొమురం జయంతి వేడుకలు దళిత రత్న అవార్డు గ్రహీత టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ 1984లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ […]

Oct 15

ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన గాయత్రీ బ్యాంక్

జమ్మికుంట: ది గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్, జమ్మికుంట శాఖ వారు తమ నిర్భయ సేవింగ్ ఖాతా దారుడైన బత్తుల శ్రీనివాస్ ఇటీవల ప్రమాదంలో మరణించడంతో మృతుని నామిని అయిన బత్తుల సరోజన కి 1 లక్ష రూపాయల చెక్కును పంపిణీ చేశారు. బత్తుల శ్రీనివాస్ ఒక ప్రమాదంలో మరణించారు. మృతునికి ది గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్ యందు గల గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతా పై ప్రమాద భీమా సౌకర్యం ద్వారా […]

Jul 06
స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ గారి 3వ వర్ధంతి

ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్ లో జరిగిన కరీంనగర్ యాదవ్ జాతి ముద్దు బిడ్డ కామ్రేడ్ స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి అనంతరం నిర్వహించిన సభలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ , గొర్రెల,మేకల, పెంపకం దారుల కార్పొరేషన్ చైర్మన్ డా”దూది మెట్ల బాలరాజు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ […]

May 11
18.05.2022 రోజు నుండి కూరగాయల క్రయవిక్రయాలు పాత మార్కెట్ లో నిర్మించిన రైతు బజార్ లో విక్రయించడానికి తగిన ఏర్పాట్లు – తహశీల్దార్

Raithu Bazaar in Jammikunta ఇందుమూలముగా సమస్త జమ్మికుంట మున్సిపాలిటీ ప్రాంత పజలకు తెలియజేయునది ఏమనగా వచ్చే బుధవారం అనగా తేది: 18.05.2022 రోజు నుండి కూరగాయల క్రయవిక్రయాలు పాత మార్కెట్ లో నిర్మించిన రైతు బజార్ (నూతన జమ్మికుంట కూరగాయల మార్కెట్) లో విక్రయించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, మరియు బయట ఎక్కడ కూడా కూరగాయలు క్రయవిక్రయాలు జరపకుండా చూసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ మార్కెటింగ్, పద్మావతి, తహశీల్దార్, మున్సిపల్ కమీషనర్, పోలీసు శాఖ వారిని ఈ […]

May 08
ప్రముఖ వ్యాపారి రంగు రమేష్ అకాల మరణం

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రముఖ వ్యాపారి రంగు రమేష్ అకాల మరణం మృతిచెందడంతో భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మార్కెట్ తుమ్మేటి సమ్మిరెడ్డి జమ్మికుంట ప్రముఖ వ్యాపారవేత్త బచ్చుభాస్కర్

Listings News Offers Jobs Contact