నగురం: కుటుంబ కలహాలతో 51 ఏళ్ల వ్యక్తి అదృశ్యం!

జమ్మికుంట: నగురం గ్రామానికి చెందిన ఆకుల స్వామి (వయసు 51, తండ్రి గోపాల్) కుటుంబ గొడవల కారణంగా మనస్తాపం చెంది అక్టోబర్ 27, 2025న ఇంటి నుండి వెళ్లిపోయారు. ఎన్ని రోజులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, ఆయన సోదరుడు ఆవుల రమేష్ నవంబర్ 1, 2025న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, ఆకుల స్వామి కోసం గాలిస్తున్నారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact