జమ్మికుంట మార్కెట్లో పత్తి ధరల వివరాలు (అక్టోబర్ 13, 2025)

జమ్మికుంట, అక్టోబర్ 13, 2025:
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం (13-10-2025) పత్తి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* విడి పత్తి (కాటన్): ఈ రోజు మార్కెట్‌కు 1,408 క్వింటాళ్ల విడి పత్తిని 174 వాహనాల్లో రైతులు తీసుకువచ్చారు. ధరలు కనిష్టంగా రూ. 5,500 నుండి గరిష్టంగా రూ. 6,400 వరకు పలికాయి.
* కాటన్ బ్యాగులు: 43 క్వింటాళ్ల పత్తిని 28 మంది రైతులు మార్కెట్‌కు తీసుకురాగా, ధరలు కనిష్టంగా రూ. 5,500 నుండి గరిష్టంగా రూ. 6,200 వరకు నమోదయ్యాయి.
పత్తికి క్వింటాలుకు గరిష్టంగా రూ. 6,400 ధర లభించింది.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact