జమ్మికుంట మార్కెట్లో పత్తి ధరల వివరాలు

జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ కమిటీలో గురువారం  (13-11-2025) పత్తి అమ్మకాలు కొనసాగాయి.
* విడి పత్తి: 66 వాహనాల్లో 593 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చింది. ధర క్వింటాల్‌కు ₹7,000 నుండి ₹6,200 మధ్య పలికింది.
* కాటన్ బ్యాగ్‌లు: 7 మంది రైతులు తీసుకొచ్చిన 18 క్వింటాళ్ల ధర ₹6,200 నుండి ₹5,000 మధ్య నమోదైంది.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact