వావిలాల గ్రామంలో తల్లి దుర్గామాతను దర్శించుకున్న జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం. వేలంపాటలో గెలుపొందిన భక్తులకు వస్త్రాలు అందించారు. తదనంతరం దుర్గామాత కమిటీ సభ్యులు చైర్ పర్సన్ కు అమ్మవారి శాలువ కప్పి ఆశీర్వదించారు. ఈ అవకాశం కల్పించిన దుర్గామాత కమిటీ సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు.







