తేదీ 19-08-2017 ఈరోజు జమ్మికుంట మండలంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయి గార్డెన్స్ లో ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట ఎస్సై శ్రీనివాస్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పొనగంటి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు నాగేందర్, సురోజు శ్రీధర్, రాంబాబు, శంకర్ శివన్న, శ్రీనివాస్ తదితర ఫోటోగ్రాఫర్ పాల్గొన్నారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి 50 సంవత్సారాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పూర్వ విధ్యార్ధులు మరియు ప్రస్తుత కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి సెప్టెంబర్ 06, 07 తేదీలలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ సందర్బంగా కళాశాలను స్థాపించి ఎన్నో వేల మంది విద్యావంతులు కావడానికి కారణం అయినా స్థాపకులు శ్రీ స్వర్గీయ కె.వి. నారాయణ రెడ్డి గారి విగ్రహం కళాశాల ప్రాంగణంలో నెలకొల్పాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠాపన […]
ఈరోజు స్థానిక ‘సువర్ణ ఫంక్షన్ హాల్’ లో ‘మాస్టర్ జూనియర్ కళాశాల’ వారి welcome party నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ మరియు ద్వితీయ సం. విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. అంతేకాకుండా senior విద్యార్థులు, ప్రథమ సం. విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి, గతంలో మాస్టర్స్ విద్యార్థులు state rank సాదించి రాష్ట్ర స్థాయిలో మాస్టర్స్ విజయకేతనం ఎగురవేసారాని చెప్పారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల కరస్పాన్దేట్, శ్రీ అబ్బిడి తిరుపతి రెడ్డి గారు మరియు ప్రిన్సిపాల్ […]
టాస్క్ ఫోర్సు దాడులతో అట్టుడుకిన జమ్మికుంట కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో ఈ రోజు టాస్క్ ఫోర్సు అధికారులు మధ్యాన్నం నుండి రాత్రి వరకు తినుబండారాల దుకాణాలు, ఆయిల్ షాపులు, కిరాణం దుకాణాలు, ఏజెన్సీస్ లపై దాదాపు 7 గంటల పాటు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎక్పైరీ తేది అయిపోయిన సరుకులు పెద్ద ఎత్తున లభించాయి. వీటితో పాటు 1,05,000 రూపాయల విలువగల గుట్కా పాకెట్లు, ౩౦౦ కిలోల కల్తీ కారం పొడి, 5 […]
భారత దేశంలో అందరికి ఆదర్శంగా నిలిచిన జమ్మికుంట పట్టణం. దేశంలోనే మొట్ట మొదటి సారిగా జమ్మికుంటలో వినూత్నరీతిలో జాతీయగీతాన్ని ప్రతి రోజు పట్టణం మొత్తం ఆలాపించే విధంగా ఏర్పాట్లు చేసారు జమ్మికుంట స్థానిక పొలిసులు. జమ్మికుంట లోని అన్ని ప్రధాన కూడళ్ళలో మైకులు ఏర్పాటు చేసి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జనగణమన ప్రతి ఒక్కరు ఆలాపించే విధంగా ఏర్పాటు చేసారు స్థానిక సి.ఐ. ప్రశాంత్ రెడ్డి. సి.ఐ.ప్రశాంత్ రెడ్డి ఆలోచనతో కొత్త ఒరవడి సి.ఐ.ప్రశాంత్ […]
జమ్మికుంటలో 2K రన్ ప్రారంభించిన CP కమలాసన్ రెడ్డి జమ్మికుంట పట్టణంలో దేశంలోనే ప్రథమంగా ప్రజలంతా రోజు జాతీయ గీతాన్ని ఆలపించే విధంగా పట్టణంలోని అన్ని కూడళ్లలో మైక్ లు ఏర్పాటు చేసి ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించే విధంగా జమ్మికుంట సి.ఐ. ప్రశాంత్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు అవగాహన కల్పించడానికి 2కే రన్ ను నిర్వహించడం జరిగింది. దీనిని CP కమలాసన్ రెడ్డి ఆరంభించారు.
తేదీ 13-08-2017 మాజీ సర్పంచ్ ఎర్రం రాజు సురేందర్ రాజు మరియు రాజ మయూరిల కూతురు ఎర్రంరాజు రష్మిక ఇటీవల జరిగిన మెరుగైన మెడికల్ ర్యాంకు సాధించి అపోలో ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్ లో జాయిన్ అయిన సందర్బంగా గౌరవ ఆర్థిక శాఖా మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారిని, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వినోద్ కుమార్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మరియు ఎంపి గార్లు అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో పేద […]
ప్రాధమిక బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా జమ్మికుంట