జమ్మికుంట విస్ డమ్ కళాశాల ఆద్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలి.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా , స్థానిక విస్ డమ్ జూనియర్ కళాశాల N S S యూనిట్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది . ర్యాలిలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ కూర విజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ,ఎయిడ్స్ కి చికిత్స లేదనీ ,నివారణ

IMG 9308
IMG 9275

ఒకటే మార్గమని ;ఎయిడ్స్ రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలనీ ;ఎయిడ్స్ వ్యాది గ్రస్తుల పట్ల అసహ్య భావంతో కాకుండా సానుకూల దృక్పధంతో మెలగాలనీ ;జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం ఎయిడ్స్ వ్యాధిలో కరీంనగర్ జిల్లా 5 వ స్థానంలో నిలవడం అచాల్ బాధాకరమనీ మరియు ప్రతి ఒక్కరు ఈ వ్యాది పట్ల అప్రమత్తతతో మెలగాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తో పాటుగా ,కళాశాల N S S ప్రోగ్రాం ఆఫీసర్ కిషన్ గారు ,కలాశాల చైర్మన్ విజయ రవిందర్ గారు ,వైస్ చైర్మన్ అరుణా ప్రభాకర్ గారు ,కరస్పాండెంట్ మల్లారెడ్డి గారు ,డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ,అధ్యాపక బృందం మరియు విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.  

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact