తేదీ 19-08-2017 ఈరోజు జమ్మికుంట మండలంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయి గార్డెన్స్ లో ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట ఎస్సై శ్రీనివాస్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పొనగంటి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు నాగేందర్, సురోజు శ్రీధర్, రాంబాబు, శంకర్ శివన్న, శ్రీనివాస్ తదితర ఫోటోగ్రాఫర్ పాల్గొన్నారు
ఈరోజు స్థానిక ‘సువర్ణ ఫంక్షన్ హాల్’ లో ‘మాస్టర్ జూనియర్ కళాశాల’ వారి welcome party నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ మరియు ద్వితీయ సం. విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. అంతేకాకుండా senior విద్యార్థులు, ప్రథమ సం. విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి, గతంలో మాస్టర్స్ విద్యార్థులు state rank సాదించి రాష్ట్ర స్థాయిలో మాస్టర్స్ విజయకేతనం ఎగురవేసారాని చెప్పారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల కరస్పాన్దేట్, శ్రీ అబ్బిడి తిరుపతి రెడ్డి గారు మరియు ప్రిన్సిపాల్ […]
టాస్క్ ఫోర్సు దాడులతో అట్టుడుకిన జమ్మికుంట కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో ఈ రోజు టాస్క్ ఫోర్సు అధికారులు మధ్యాన్నం నుండి రాత్రి వరకు తినుబండారాల దుకాణాలు, ఆయిల్ షాపులు, కిరాణం దుకాణాలు, ఏజెన్సీస్ లపై దాదాపు 7 గంటల పాటు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎక్పైరీ తేది అయిపోయిన సరుకులు పెద్ద ఎత్తున లభించాయి. వీటితో పాటు 1,05,000 రూపాయల విలువగల గుట్కా పాకెట్లు, ౩౦౦ కిలోల కల్తీ కారం పొడి, 5 […]
భారత దేశంలో అందరికి ఆదర్శంగా నిలిచిన జమ్మికుంట పట్టణం. దేశంలోనే మొట్ట మొదటి సారిగా జమ్మికుంటలో వినూత్నరీతిలో జాతీయగీతాన్ని ప్రతి రోజు పట్టణం మొత్తం ఆలాపించే విధంగా ఏర్పాట్లు చేసారు జమ్మికుంట స్థానిక పొలిసులు. జమ్మికుంట లోని అన్ని ప్రధాన కూడళ్ళలో మైకులు ఏర్పాటు చేసి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జనగణమన ప్రతి ఒక్కరు ఆలాపించే విధంగా ఏర్పాటు చేసారు స్థానిక సి.ఐ. ప్రశాంత్ రెడ్డి. సి.ఐ.ప్రశాంత్ రెడ్డి ఆలోచనతో కొత్త ఒరవడి సి.ఐ.ప్రశాంత్ […]
Voxpop స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
BJP జమ్మికుంట OBC మండల అధ్యక్షుడు గా మాచన పల్లి గ్రామానికి చెందిన వేల్పుల వెంకటేశ్వర్లు నియామకం.
న్యూ మిలినియం స్కూల్లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
పత్రికా ప్రకటన : జమ్మికుంట పట్టణ మరియు గ్రామీణ విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా12.08.2017, 13.08.2017 మరియు 14.08.2017 తేదీలలో విద్యుత్ బిల్లుల చెల్లింపు కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయి. కావున విద్యుత్ వినియోగదారులందరూ ఈ సదవకాశమును వినియోగించుకొని విద్యుత్ బకాయిలు సకాలంలో చెల్లించగలరు. గడువులోగా విద్యుత్ బిల్లులు చెల్లించనిచో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. ఇట్లుఆర్.సత్యనారాయణఏ. ఈ. విద్యుత్, జమ్మికుంట
తేది 11-08-2017 కరీంనగర్ జిల్లా జమ్మికుంట లో జమ్మికుంట మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ లో ఓ మహిళ వైద్యం వికటించి మృతి చెందింది. చిన్న కోమటి పల్లి కి చెందిన సుజాత, తిరుపతి దంపతులకు ఒక కూతురు ఒక కుమారుడు కలరు. 10 రోజుల క్రితం గర్భ సంచి ఆపరేషన్ కోసం ఈ హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగింది. ఐదు రోజుల క్రితం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపడం జరిగింది. కడుపు ఉబ్బి కడుపు నొప్పి రావడంతో […]