Category: Flash News

Feb 02
రైతులను నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్‌ – తెలంగాణ రైతు సంఘం, జమ్మికుంట

పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ రైతుల ఆకాంక్షలను నేరవెర్చే విధంగా లేదు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని, వ్యవసాయరంగానికి, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చామని ఘనంగా ప్రకటించి ఆచరణలో మాత్రం రైతుల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. దేశవ్యాప్తంగా రైతాంగం డిమాండ్‌ చేస్తున్న స్వామినాథన్‌ కమిటీ చేసిన సిపార్సులు అమలు, ముఖ్యంగా సమగ్ర ఉత్పత్తి ఖర్చుకు (సి2 ఖర్చు)కు 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని, కేరళ తరహా రుణవిమోచన చట్టం అమలు […]

Jan 07
ముద్ర కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీ బండి సంజయ్

జమ్మికుంట ముద్ర కోపరేటివ్ సొసైటీ నూతన సంవత్సర  క్యాలెండర్ ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు ఆవిష్కరించారు. చిన్న వ్యాపారస్తులకు  రుణాలను అందించి వారి వ్యాపార నిర్వహణకు సహకరిస్తున్న జమ్మికుంట ముద్ర కోపరేటివ్ సొసైటీ బ్యాంకు నూతన సంవత్సరం 2020  క్యాలెండర్ ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆవిష్కరించి జమ్మికుంట బ్రాంచ్ మేనేజర్ కుమారస్వామి మరియు ఉద్యోగులకు అందజేశారు.

Dec 31
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జమ్మికుంట మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

జమ్మికుంట మండల ప్రజలకు, జమ్మికుంట పోలీస్ వారి విజ్ఞప్తి డిసెంబర్ 31 సందర్భంగా 🍾ఎవరైనా బహిరంగంగా మద్యం సేవించిన 🎂రోడ్డు మీద కేక్ కటింగ్ లాంటివీ చేసినా 🎼DJ పెట్టి ఇతరులకు ఇబ్బందులు కలిగించిన 🚘మధ్యం తాగి వాహనాలు నడపిన 🏍మోటార్ సైకిల్ తో రాష్ డ్రైవింగ్ చేసిన బైక్ లపై ట్రిపుల్ రైడింగ్ చేసిన మహిళలకు, చిన్న పిల్లలకు మరియు వృద్దులకు ఇబ్బందులు కలిగించిన అలాగే చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠినమైన […]

Dec 28
జమ్మికుంటలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 135 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 135 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోలుగూరి సదయ్య ఆధ్వర్యంలో అధ్యక్షుని గృహం వద్ద కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని పాడి కౌశిక్ రెడ్డి ఎగరవేశారు మరియు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు ఎనలేని సేవ చేసింది అని కొనియాడారు రాబోయే మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ […]

Jun 26
చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళి

కరీంనగర్ జిల్లా //హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మహిళా కార్యకర్తలు చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మొలుగూరు సదయ్య మరియు మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ ఈ సంఘటనకు కారకుడైన నిందితుడిని తక్షణమే ఉరితీయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించి ఉరి తీసి బాలికలను మహిళలను రక్షించాలి అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు […]

Jun 18
జమ్మికుంట పట్టణంలో రైలు ప్రమాదం

తేదీ: 17-06-2019 జమ్మికుంట పట్టణంలోని రైలు ప్రమాదంలో లో రెండవ ప్లాట్ఫామ్ వద్ద ప్రమాదవశాత్తు రైలు ఢీ కొట్టిన ది మృతురాలి పెరుమాళ్ళ లక్ష్మి 75 సంవత్సరాలు వివరాలు జమ్మికుంట పట్టణంలోని క్రిష్ణ కాలనీ కి చెందిన మహిళ గుర్తించడం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు

May 27
చల్లూర్ వాసి హరీష్ వైజాగ్ బీచ్ లో మృతి

కరీంనగర్ జిల్లా:-వీణవంక మండలం చల్లూర్ గ్రామానికి చెందిన హరీష్(21) అనే యువకుడు నిన్న సాయంత్రం వైజాగ్ బీచ్ కు దోస్తులతో కలసి టూర్ కి వెళ్లగా…బీచ్ లో ఈత కొడుతూ అలలు ఎక్కువగా రావడంతో ఆ అలల ప్రవాహంలో  మృతి..కాగా హరీష్ కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు..

May 23
తెలంగాణ లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాలు

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు 2019 ఫలితాలు… 1 హైదరాబాద్ :-ఆసియోద్దీన్ ఒవైసీ AIMM2 సికింద్రాబాద్:-కిషన్ రెడ్డి BJP3 ఆదిలాబాద్ :-సోయం బాబురావు BJP4 కరీంనగర్:-బండి సంజయ్ BJP5 నిజామాబాద్ :-అరవింద్ BJP6 చేవెళ్ల:-కొండా విశ్వేశ్వర్ రెడ్డి CONGRESS7 నల్గొండ:-ఉత్తమ్ కుమార్ CONGRESS8 మల్కాజిగిరి :-రేవంత్ రెడ్డి CONGRESS9 జహీరాబాద్:-BB పాటిల్ TRS10 వరంగల్:- పసునూరి దయాకర్ TRS11 మహబూబ్ నగర్ :-మన్నే శ్రీనివాస రెడ్డి TRS12 భువనగిరి:- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి CONGRESS13 ఖమ్మం:-నామ నాగేశ్వర్ […]

May 17
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా పసుపు కొనుగోలు కేంద్రం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా పసుపు కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు  శ్రీ ఈటల రాజేందర్ గారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోనగంటి శారద మల్లయ్య  ప్రత్యేక పూజలు చేసి  ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ గారు ,వార్డు కౌన్సిలర్లు, నాయకులు ,ఆర్తి దారులు, కొనుగోలుదారులు, మార్కెట్ కార్మికులు, రైతులు ప్రజలు పాల్గొన్నారు

May 17
కస్తూర్భాగాంధీ బాలికలవిద్యాలయంలో అవగాహన సదస్సు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని స్థానిక కస్తూర్భాగాంధీ బాలికలవిద్యాలయం ప్రిన్సిపాల్ కె. సుప్రియ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు ముఖ్య అతిధులు గా జిల్లా specట్రోలర్ అధికారి దాస్ శ్రీనివాస్ గారు, మండల ఎంఈఓ వి .శ్రీనివాస్ గారు, మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ గారు మరియు ఎస్ వో రమాదేవి గారు ఉత్తీర్ణత చెందిన విద్యార్థులను అభినందించి బహుమతి ఇచ్చి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు […]

Listings News Offers Jobs Contact