Category: Featured

May 27
ఆర్మీ కి అర్హత సాధించిన అబ్దుల్ కలాంకు సన్మానం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం రామన్న పల్లె గ్రామం కు చెందిన పేద మైనార్టీ వర్గానికి చెందిన ఎస్ డి మహబూబ్ ఎస్ డి గౌసియా ల కుమారుడు అయిన అబ్దుల్ కలాం ఆర్మీ కి అర్హత సాధించిన నందుకు కు జమ్మికుంట హిందూ ధార్మిక సంస్థలు కొత్తపల్లి నందు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లో శ్రీ ఆవాల రాజి రెడ్డి గారు రు గుండా తిరుపతయ్య గారు టెలికాం […]

May 17
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా పసుపు కొనుగోలు కేంద్రం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో నూతనంగా పసుపు కొనుగోలు కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు  శ్రీ ఈటల రాజేందర్ గారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పోనగంటి శారద మల్లయ్య  ప్రత్యేక పూజలు చేసి  ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ గారు ,వార్డు కౌన్సిలర్లు, నాయకులు ,ఆర్తి దారులు, కొనుగోలుదారులు, మార్కెట్ కార్మికులు, రైతులు ప్రజలు పాల్గొన్నారు

May 17
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రకాశం విజ్ఞాన కేంద్రం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు తేదీ 16 ,17, 18 నిర్వహి స్తున్నారు.  రెండోరోజు భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి జిల్లా కార్యదర్శ మిల్కూరి వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథులు జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, వ్యవసాయ శాఖ పరిశోధన యూనివర్సిటీ […]

Feb 14
Representation to railway minister to stop express trains at jammikunta railway station

ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట పట్టణంలో ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని రైల్వే ప్రయాణికుల సంఘం మెంబర్ అయిన పట్టణానికి చెందిన నన్నబోయిన రవికుమార్ న్యూఢిల్లీలో ఎంపీ వినోద్ కుమార్ తో కలిసి రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ కు వినతిపత్రం సమర్పించారు. representation to railway minister to stop express trains at jammikunta railway station ఈ సందర్భంగా danapur express కాజీపేట టూ సిర్పూర్ కాగజ్నగర్ కు వెళ్లేందుకు అదనపు […]

Jan 24
జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయండి : తహసీల్దార్ నారాయణ

National Voters Day arrangements by Jammikunta MRO జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయండి జమ్మికుంట తహసిల్దార్ నారాయణ. జాతీయ ఓటర్ దినోత్సవం కార్యక్రమం జమ్మికుంట మండలంలో విజయవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవల్ అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని తహసీల్దార్ నారాయణ సూచించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవల్ అధికారులు, వి,ఆర్,ఎ లతో  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గల్లంతైన ఓటర్లను గుర్తించి మళ్ళీ ఓటు నమోదు చేయాలని, […]

Jan 24
జమ్మికుంటలో డ్రైవర్స్ డే ఉత్తమ డ్రైవర్లకు సన్మానం చేసిన డిపో మేనేజర్

Drivers Day at Jammikunta హుజురాబాద్ డిపో మేనేజర్ ధరమ్ సింగ్ చేతుల మీదుగా జమ్మికుంట లో ఉత్తమ డ్రైవర్లకు సన్మానం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం స్థానిక గాంధీ చౌరస్తాలో హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ బి ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర డ్రైవర్స్ డే ను జరపడం జరిగింది ఈ సందర్భంగా డిపో మేనేజర్ ధరమ్ సింగ్ మాట్లాడుతూ మహాభారతంలో శ్రీకృష్ణుడు రథాన్ని ముందుకు ఎలా నడిపా డో అలానే డ్రైవర్ కూడా వాహనాన్ని […]

Jan 13
ఒక పేద కుటుంబాన్ని ఆదుకుందాం …

ఒక పేద కుటుంబాన్ని ఆదుకుందాం- మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ డాన్స్  మాస్టర్ షరీఫ్ తనయుడు అక్బర్Kothapally, Jammmikunta జావేద్ గారి తరపున ఆర్థిక సహాయం అందిస్తున్న రాజీ రెడ్డి గారు జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ డాన్స్  మాస్టర్ షరీఫ్ తనయుడు అక్బర్ గత కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న విషయం సిటీ కేబుల్ లో ఛానెల్ ద్వారా ప్రసారం అయిన విషయం విదితమే. స్థానిక సిటీ కేబుల్ లో న్యూస్ […]

Jan 12
జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈటెల కు వినతి పత్రం

కరీంనగర్ జిల్లా representation to eatala హుజురాబాద్ నియోజవర్గం జమ్మికుంటలో స్థానిక గాంధీ చౌరస్తా లో హుజురాబాద్ ను జిల్లా వెంటనే ప్రకటించాలని జిల్లా సాధన సమితి కమిటీ జమ్మికుంట మండల కన్వీనర్ కొల్లూరి వాసు ఆధ్వర్యంలో మోకాళ్ళ పైన ఉండే నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గౌరు సమ్మిరెడ్డి భూమిరెడ్డి ఆకుల రాజేందర్ మాట్లాడుతూ గత హుజురాబాద్ ను జిల్లా గా ప్రకటన చేసే వరకు పోరాటం చేస్తామని అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఈటల […]

Sep 18
జమ్మికుంట మున్సిపల్ ఛైర్మెన్ పై అవిశ్వాసం

Jammikunta – No Confidence motion on Municipal Chairman జమ్మికుంట మున్సిపల్ ఛైర్మెన్ పై అవిశ్వాసం. సంతకాలు చేసిన మొత్తం 19 మంది కౌన్సిలర్లు. అవిశ్వాసం నెగ్గినట్లు హుజురాబాద్ ఆర్.డి.ఓ.చెన్నయ్య ధ్రువీకరణ. త్వరలో కొత్త చైర్మన్ ఎంపిక..

Apr 05
పుస్తకానికి పునర్జన్మ – పాత పుస్తకాలు, వస్తువులు డొనేట్ చెయ్యండి – సి.ఐ. ప్రశాంత్ రెడ్డి

పుస్తకానికి పునర్జన్మ – పాత పుస్తకాలు, వస్తువులు డొనేట్ చెయ్యండి – మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం మన ప్రియతమ జమ్మికుంట పోలీసులు మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన పిల్లల చదువుల కోసం ప్రతి సంవత్సర ప్రారంభ ఘడియల్లో అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి వారికి కావలిసిన పుస్తకాలు,పెన్నులు, వాటర్ బాటిల్స్, కంపాక్స్ బాక్సలు, బ్యాగులు కొని పరీక్షల అనంతరం వాటిని పాత సామానులు కొనే వారికి, ఉల్లి గడ్డలు అమ్మేవారికి, పాత పేపర్లు […]

Listings News Offers Jobs Contact