ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు
జమ్మికుంట మండలం వెంకటేశ్వర పల్లి గ్రామంలో నిరుపేదలైన బండ రేణుక 10 సంవత్సరాల బాలికను కరీంనగర్ లోని బాలికల సంరక్షణ అధికారులకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు.. సర్పంచ్ బోయినిపల్లి కుమార్. ఉప సర్పంచ్ శ్రీనివాస రావు కొరపల్లి.ఎంపీటీసీ.మమత. గ్రామస్తులు సమక్షంలో అధికారులకు అప్పగించారు.. బండ రేణుక తల్లి చిన్నతనంలో చనిపోవడంతో బాలికను సంరక్షించే వాళ్ళు ఎవరు లేకపోవడంతో గ్రామ సర్పంచ్ కరీంనగర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారిని శాంత మరియు వారి.సిబ్బందికి […]
తేదీ 05-01-2020 కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ:- ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖారారు అయ్యాయి. వివిధ వార్డుల మరియు చైర్ పర్సన్ రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి మున్సిపల్ చైర్ పర్సన్ – జనరల్ 1వ వార్డు జనరల్ 2వ వార్డు ఎస్సి జనరల్ 3వ వార్డు బిసి జనరల్ 4వ వార్డు బిసి మహిళ 5వ వార్డు జనరల్ 6వ వార్డు జనరల్ 7వ వార్డు బిసి జనరల్ 8వ […]
ఈరోజు జమ్మికుంట లోని మోమిన్ పురా లో గల మసీద్ – ఇ – దారుస్సాలాం నూతన కమిటీ నియమించడం జరిగింది ఇందులో అధ్యక్షులుగా షేక్ జబిఉల్ల , ఉపాధ్యక్షులుగా ఎం ఏ ఫెరోజ్ , కార్యదర్శిగా మొహమ్మద్ ముజీబ్ , సహాయ కార్యదర్శిగా మొహమ్మద్ సిరజొద్దిన్ , ట్రెజరీగా మొహమ్మద్ యాకుబ్ పాషా లు నియమితులు అయ్యారు ఇందులో భాగంగా నూతన అధ్యక్షులు షేక్ జబిఉల్ల మాట్లాడుతూ మసీద్ అభివృద్దే ధ్యేయంగా ఈ కమిటీ పనిచేస్తుంది […]
తేదీ 22-12-2019 కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో సైకో వీరంగం. గ్రామానికి చెందిన ఓ వివాహితను తన వెంట పంపించాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్యాంకు ప్రాంతంలో కరెంటు లేకపోవడంతో చీకట్లు ఉన్నాయి. కిందికి దిగాలని పోలీసులు అతనికి నచ్చ చెబుతున్నారు. పెళ్లై భర్త ఉన్న మహిళను పెళ్లి చేసుకుంటానని, తన వెంట పంపించాలని సైకో డిమాండ్ చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం […]
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొరపల్లి గ్రామంలో కొండ చిలువ కలకలం. ఎక్కడ నుండో వచ్చిన కొండచిలువ జమ్మికుంట మండలం కొరపల్లి ఊరు చెరువు లో తుమ్మ చెట్టు పై ప్రత్యక్షం. అక్కడి నుండి సురక్షితంగా పంపించే ప్రయత్నం చేస్తున్న గ్రామస్తులు. పట్టి బంధించిన అఫ్జల్ మరియు గ్రామస్తులు. ఫారెస్ట్ అధికారులకు అప్పగింత.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్. కోటి నలభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు బజార్ ను పాత వ్యవసాయ మార్కెట్ లో ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్య్రమానికి హాజరైన కరీంనగర్ జెడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, మార్కెట్ చైర్మన్ శారద, కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లు, […]
Tandla Book released by Dr.Ampashaiah Naveen
కరీంనగర్ జిల్లా //హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మహిళా కార్యకర్తలు చిన్నారి శ్రీహిత కు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మొలుగూరు సదయ్య మరియు మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ ఈ సంఘటనకు కారకుడైన నిందితుడిని తక్షణమే ఉరితీయాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించి ఉరి తీసి బాలికలను మహిళలను రక్షించాలి అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు […]