Category: Featured

Nov 08
రోడ్డుపై దొరికిన పుస్తెలతాడు… యువకులు ఏం చేశారంటే?

తమ పనిమీద జమ్మికుంటలోని కాకతీయ డిజి స్కూల్ వద్ద వెళ్తున్న మాచనపల్లి గ్రామానికి చెందిన కనవేనా తిరుపతి (32), కనవేనా ప్రశాంత్ (27)లకు ఒక పుస్తెలతాడు కనిపించింది. వెంటనే వారు దానిని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ విచారించి, అది మల్యాలకు చెందిన నేరెళ్ల స్రవంతి (25)దిగా గుర్తించి ఆమెకు తిరిగి ఇచ్చారు. బాధ్యతాయుతంగా వ్యవహరించిన తిరుపతి, ప్రశాంత్‌లను ఇన్స్పెక్టర్ అభినందించారు.

Oct 26
జమ్మికుంటలో రాపిడో బైక్, ట్యాక్సీ సేవలు ప్రారంభం

అక్టోబర్ 26, 2025జమ్మికుంట పట్టణ ప్రజలకు శుభవార్త. ప్రముఖ ఆన్‌లైన్ బైక్ ట్యాక్సీ సేవ ‘రాపిడో’ (Rapido) ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. స్థానిక ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి, తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ సేవ ప్రారంభించబడింది. పట్టణంలో ఎక్కడికైనా త్వరగా చేరుకోవడానికి ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

Oct 03
సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటే అర్హతలు

అర్హతలు:- 1. సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి. 2. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి. 3. సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 4. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది. 5. మహిళలకు […]

Oct 01
స్పందన అనాధాశ్రమం లోఆహారపదార్థాల పంపిణీ

జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన రాసపల్లి శ్రావణ్‌కుమార్ ప్రమాదవశాత్తూ మైనింగ్ యాక్సిడెంట్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు స్మారకార్థం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రాచపల్లి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక స్పందన అనాధాశ్రమం లోని పిల్లలకు బ్రెడ్, అరటిపండ్లు, కారా వంటి ఆహారపదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ – “శ్రావణ్‌కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన స్మృతిని ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల రూపంలో […]

Feb 05
ఉదారతను చాటుకున్న గ్రామీణ వైద్యులు

భాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం ఆబాది జమ్మికుంట కు చెందిన మాగంటి శ్రీనివాస్ అనే గ్రామీణ వైద్యుడు గుండె పోటుతో మరణించడంతో ఆ కుటుంబానికి గ్రామీణ వైద్యుల మిత్ర బృందం పది వేల ఆర్థిక సహాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.

Oct 22
జమ్మికుంట లో ఎస్.ఆర్.శంకరన్, కొమురం భీమ్ జయంతి వేడుకలు

జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో శనివారం రోజున గురుకుల పాఠశాలల వ్యవస్థాపకులు ఐఏఎస్ ఎస్.ఆర్ శంకరన్, ఆదివాసి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొమురం జయంతి వేడుకలు దళిత రత్న అవార్డు గ్రహీత టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ 1984లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ […]

Jul 06
స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ గారి 3వ వర్ధంతి

ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్ లో జరిగిన కరీంనగర్ యాదవ్ జాతి ముద్దు బిడ్డ కామ్రేడ్ స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి అనంతరం నిర్వహించిన సభలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ , గొర్రెల,మేకల, పెంపకం దారుల కార్పొరేషన్ చైర్మన్ డా”దూది మెట్ల బాలరాజు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ […]

Jun 25
ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట లో చేరండి – చేర్పించండి

ఉచిత విద్య, నాణ్యమైన విద్య మరియు ప్రతీ సంవత్సరం అత్యధిక మార్కులు సాధిస్తున్న విద్యాసంస్థ ప్రభుత్వ జూనియర్ కళాశాల, జమ్మికుంట లో చేరండి. చేర్పించండి. జమ్మికుంట పట్టణ & పరిసర ప్రాంత విద్యాభిమానులకు, పోషకులకు నమస్సుమాంజలులు.. గత 60 సంవత్సరాలుగా పేద విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తూ, విద్యార్థుల ప్రతిభను వికసింపజేస్తూ విశిష్టమైన రీతిలో బోధనచేస్తూ విజయతీరాల వైపు చేర్పిస్తున్న కళాశాల “ప్రభుత్వ జూనియర్ కళాశాల జమ్మికుంట”SSC లో అత్యధిక మార్కులు సాధించిన వారిని, సహజంగా ప్రతిభ […]

Jun 25
మీ పిల్లల్ని తెలంగాణ ఎస్సీ, ఎస్టి గురుకులాల్లో (బాల, బాలికలకు ) దరఖాస్తులు చేసుకోండి.

SC గురుకులాలు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెంట్ హైదరాబాద్ లోని గౌలిదొడ్డి (బాలికలు) మరియు కరీంనగర్ అలుగునూర్ లో 8 వ తరగతి పూర్తి చేసుకొని (బాల, బాలికలు ) 9వ తరగతి కి దరఖాస్తులు చేసుకోవచ్చు, ST గురుకులం ఖమ్మం జిల్లా పరిగి లో స్కూల్ ఆఫ్ ఎక్సలెంట్ లో 6 వ తరగతి పూర్తి చేసుకొని 7 వ తరగతి (బాలుర) కోసం దరఖాస్తులు చేసుకోవడానికి నోటిఫికేషన్ జారి చేయడం జరిగింది, ఇట్టి దరఖాస్తులకు చివరి […]

Jun 24
నరేంద్ర మోడీ బహిరంగ సభ సమాచారాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి .

జమ్మికుంట టౌన్:భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం అధ్యక్షుడు జీడి మల్లేష్ అధ్యక్షతన ఈరోజు జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి రావడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ జులై 3వ తేదీ రోజున హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం 4-00 గంటలకు జరిగే బహిరంగ సభకు నరేంద్రమోదీ రావడం […]

Listings News Offers Jobs Contact