జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్, దుర్గ కాలనీల అంగన్వాడీ కేంద్రాలను హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ఈరోజు పర్యవేక్షించారు.పిల్లలకు, గర్భిణీలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారంపై ఆరా తీశారు. కిరాయి భవనంలో కేంద్రం నడుపుతున్నామని, పక్కా అంగన్వాడీ సెంటర్ ఇప్పించాలని టీచర్ శారదా మేడం కోరారు. ఈ సమస్యను మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ప్రణవ్ బాబు దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే […]
వావిలాల అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం సందర్భంగా ప్రత్యేక సభ జరిగింది. హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి పాల్గొన్నారు. తల్లిదండ్రులకు చక్కెర, నూనె, ఉప్పు వాడకంపై, అలాగే పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి రక్ష అని, కుటుంబంలో వారి పాత్ర ముఖ్యమని వక్తలు తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, […]
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా?ఇక మీ గెలుపును ఖాయం చేసుకోండిగ్రామీణ ప్రాంత ప్రజా ప్రతినిధులను అవసరమయ్యే అన్ని ఎలెక్షన్ సర్వీసెస్ అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో 👉 పొలిటికల్ ప్రొఫైల్ క్రీయేషన్👉 వాయిస్ కాల్స్, బల్క్ వాట్సప్, ఎస్. ఏం.ఎస్.👉 డిజిటల్ బ్యానర్, వీడియోస్, రీల్స్ క్రీయేషన్👉 సోషల్ మీడియా మేనేజ్ మెంట్👉 మీడియా కవరేజ్ మరెన్నో సర్వీసెస్ ఇక మీ సమీపంలో .. అవసరం ఉన్న వారు క్రింది వాట్సప్ లింకు క్లిక్ చేయగలరు📱https://wa.me/9154545254?text=I’m%20interested%20in%20your%20services
BRS పార్టీ మండలాల కార్యకర్తల సమావేశం – స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం! 🗓 తేదీ: 05-10-2025 🔹 ఇల్లంతకుంట మండలం⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు📍 స్థలం: లక్ష్మీనరసింహస్వామికల్యాణ మండపం (చిన్న కోమటిపల్లి గుట్ట ) 🔹 జమ్మికుంట మండలం⏰ సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు📍 స్థలం: MPR గార్డెన్ (జమ్మికుంట) సమావేశాని కి BRS పార్టీ కార్యకర్తలు KCR అభిమానులు అందరూ పాల్గొనాలని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పిలుపు.
వావిలాల గ్రామంలో తల్లి దుర్గామాతను దర్శించుకున్న జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం. వేలంపాటలో గెలుపొందిన భక్తులకు వస్త్రాలు అందించారు. తదనంతరం దుర్గామాత కమిటీ సభ్యులు చైర్ పర్సన్ కు అమ్మవారి శాలువ కప్పి ఆశీర్వదించారు. ఈ అవకాశం కల్పించిన దుర్గామాత కమిటీ సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు.
అర్హతలు:- 1. సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి కచ్చితంగా గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి. 2. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి. 3. సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలి అనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 4. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది. 5. మహిళలకు […]
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర బిసి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్
జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన రాసపల్లి శ్రావణ్కుమార్ ప్రమాదవశాత్తూ మైనింగ్ యాక్సిడెంట్లో మరణించిన విషయం తెలిసిందే. ఆయన జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు స్మారకార్థం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రాచపల్లి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక స్పందన అనాధాశ్రమం లోని పిల్లలకు బ్రెడ్, అరటిపండ్లు, కారా వంటి ఆహారపదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ – “శ్రావణ్కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన స్మృతిని ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల రూపంలో […]
తేదీ 30-9-2025 మంగళవారం జమ్మికుంట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క 84వ సాధారణ సర్వసభ సమావేశము అధ్యక్షులు పొనగంటి సంపత్ అధ్యక్షతన ఉ. 11 గం.లకు నిర్వహించారు. అధ్యక్షులు సంపత్ మాట్లాడుతూ మన సంఘం ఈరోజు అభివృద్ధి బాటలో ఉండటానికి కారణం సంఘ సభ్యులు మరియు రైతులు తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించడం వల్లే అని, ప్రభుత్వం ఇస్తున్న 3% వడ్డీ రాయితీ రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు.సమావేశానికి సంఘం ఉపాధ్యక్షులు మామిడి తిరుపతి రెడ్డి, మురుపాయల […]
అధైర్య పడకండి అండగా ఉంటా లబ్ధిదారులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి – హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బందు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంద్ పథకాన్ని తెలంగాణ తొలి […]