హైదరాబాద్ – రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ముఖ్యమైన తేదీలు ఓటర్ల వివరాలు ఈ ఎన్నికల్లో మొత్తంగా 52.43 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
నవంబర్ 25, 2025: తెలంగాణలో స్థానిక సమరానికి తెరలేచింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ అధికారికంగా ప్రకటించారు.ఎన్నికల షెడ్యూల్ వివరాలువిడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల పోలింగ్ మరియు నామినేషన్ల ప్రక్రియ ఈ కింది విధంగా ఉండనుంది: మొదటి విడత: ఈ విడత నామినేషన్ల స్వీకరణ నవంబర్ 27 నుంచి ప్రారంభం కానుండగా, డిసెంబర్ […]