స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జమ్మికుంటకు చెందిన లెజెండరీ కరాటే ఛాంపియన్ డా. సుంకరి యాదయ్యను మున్సిపల్ అధికారులు ఘనంగా సన్మానించారు.