జమ్మికుంట: తెలంగాణ సాహిత్య కిరణం అందెశ్రీ అస్తమయం తెలంగాణ ప్రముఖ కవి, పద్మశ్రీ అందె శ్రీ ఆకస్మిక మరణం రాష్ట్ర సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతం కోట్లాది ప్రజల గొంతుకగా నిలిచింది. “మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు” లాంటి గేయాలు తెలంగాణ ఉద్యమంలో ప్రజలను జాగృతం చేయడంలో చిరస్మరణీయ పాత్ర పోషించాయి. గొప్ప కళాకారుడిని కోల్పోవడం విషాదకరం.ఈ సందర్భంగా, ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణ సాగర్ నేత తమ ప్రగాఢ […]
జమ్మికుంట: ప్రసిద్ధ వాగ్గేయకారుడు, లోక కవి అందెశ్రీ అంతిమయాత్రలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కళాకారులు పాల్గొని నివాళులు అర్పించారు. అందెశ్రీ మరణం కళా, సాహిత్య రంగాలకు తీరని లోటు అని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ జాతీయ గీతాన్ని అందించిన అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించడాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్, జనజాగృతి కళాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కెర […]