Category: Events

Oct 25
జమ్మికుంట: మృతుని కుటుంబానికి కాకర్స్ యూనియన్ ఆర్థిక సహాయం

అక్టోబర్ 25, 2025: జమ్మికుంట పట్టణంలో ఇటీవల మరణించిన ఖమ్మం పాటీ శ్రీనివాస్ కుటుంబానికి దీపావళి కాకర్స్ యూనియన్ అండగా నిలిచింది. యూనియన్ అధ్యక్షులు బోళ్ల కార్తీక్ ఆధ్వర్యంలో, సభ్యులు మృతుని కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి శివకుమార్, తడిగొప్పుల శ్రీనివాస్, గడ్డం దీక్షిత్, చొక్కారపు అఖిలేష్, దొడ్డే రమేష్, గుల్లి రఘు, దేవునూరి వినయ్ పాల్గొన్నారు.

Oct 25
పారిశ్రామికవేత్త ముక్కా జితేందర్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు!

జమ్మికుంట: ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్‌ అయిన ముక్కా జితేందర్ గుప్తా ఈరోజు (అక్టోబరు 25, 2025) తమ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు, భక్తులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Oct 24
సీనియర్ జర్నలిస్ట్ ఏబూసి శ్రీనివాస్‌కు సన్మానం

జమ్మికుంటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, నవతెలంగాణ రిపోర్టర్ ఏబూసి శ్రీనివాస్ ను సన్మానించారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన నవతెలంగాణ వర్క్‌షాప్ సమావేశంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిజిఎం ప్రభాకర్, నవతెలంగాణ ఎడిటర్ రమేష్ చేతుల మీదుగా ఆయన సేవలను గుర్తించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా తోటి జర్నలిస్టులు, మిత్రులు శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Oct 24
పోలీస్ అమరవీరుల వారోత్సవాలు: జమ్మికుంటలో కొవ్వొత్తుల ర్యాలీ

జమ్మికుంట: పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా, అక్టోబరు 23, 2025 న జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. టౌన్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీస్ సిబ్బంది అంతా ఈ ర్యాలీలో పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

Oct 23
సాయి ఆశ్రమానికి రూ. 10 వేల సౌండ్ బాక్స్ బహూకరణ

ఇందిరానగర్: హుజురాబాద్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన దుబాసి సౌజన్య, సురేష్ దంపతులు తమ ఆనందాన్ని పంచుకుంటూ, సాయి ఆశ్రమానికి రూ. 10,000 విలువైన సౌండ్ బాక్స్ సిస్టమ్‌ను బహూకరించారు. సింగరేణి సంస్థలో సౌజన్యకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా, దుబాసి మహేందర్, స్వరూప సలహా మేరకు ఆశ్రమంలో సౌండ్ బాక్స్ అవసరం తెలుసుకొని దీనిని అందించినట్లు సౌజన్య తెలిపారు.ఆశ్రమ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములు మాట్లాడుతూ, దాతలకు, సహకరించిన మహేందర్, స్వరూపలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందిరానగర్ మాజీ […]

Oct 22
పోలీస్ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన సదస్సు

జమ్మికుంట: కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వుల మేరకు, జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది. అక్టోబరు 21న జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జమ్మికుంటలోని కాకతీయ స్కూల్ విద్యార్థులు ఈ ఓపెన్ హౌస్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రామకృష్ణ పోలీస్ వ్యవస్థ పనితీరు, విధులు, కర్తవ్యాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు.సదస్సులో వివరించిన ముఖ్య విషయాలు: * […]

Jul 06
స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ గారి 3వ వర్ధంతి

ఈ రోజు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్ లో జరిగిన కరీంనగర్ యాదవ్ జాతి ముద్దు బిడ్డ కామ్రేడ్ స్వర్గీయ కాల్వ నర్సయ్య యాదవ్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి అనంతరం నిర్వహించిన సభలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ , గొర్రెల,మేకల, పెంపకం దారుల కార్పొరేషన్ చైర్మన్ డా”దూది మెట్ల బాలరాజు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ […]

Aug 02
నిరాడంబరంగా జరిగిన బిజిగిర్ షరీఫ్ దర్గా సంథల్ & ఉర్స్ ఉత్సవాలు…

కరొన ఎఫెక్ట్ తొ నిరాడంబరంగా జరిగిన బిజిగిర్ షరీఫ్ దర్గా సంథల్&ఉర్స్ ఉత్సవాలు… ప్రతి సంవత్సరం ఎంతో ఆర్భాటంగా జరిగే ఉర్స్ ఉత్సవాలు covid 19 కరొన వ్యాధి వ్యాప్తి కారణంగా శనివారం రోజున జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో నిరాడంబరంగా ఉర్సు ఉత్సవాలు జరపడం జరిగింది.. ఇంతకుముందే దర్గా కమిటీ ఉర్స్ ఉత్సవాలను రద్దు చేసినట్టు ప్రకటన చేయడం జరిగినది… ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు పాల్గొనే ఉర్స్ ఉత్సవాలలో ఈ సంవత్సరం […]

Mar 05
పట్టణ ప్రగతి సమీక్ష సమావేశాలు

పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు, కమీషనర్ గారు, కౌన్సిలర్లు పాల్గొన్నారు

Feb 01
బాధ్యతలు చేపట్టిన జమ్మికుంట మున్సిపాలిటీ పాలక వర్గం. ఈటెల ఆధ్వర్యంలో పదవి స్వీకరణ చేసిన చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ డేశిని స్వప్న

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవి స్వీకరణ మహోత్సవానికి హాజరైన ఈటెల జమ్మికుంట మున్సిపాలిటీ నూతన పాలక వర్గ పదవీ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల. జమ్మికుంట మున్సిపాలిటీ 30 కి గాను 22 కౌన్సిలర్ల ను గెలిచిన టి.అర్.ఎస్. చైర్మన్ గా తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ గా దేషిని స్వప్న మరియు పాలక వర్గ పదవీ స్వీకారం. తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల.రాజేందర్ సమక్షంలో […]

Listings News Offers Jobs Contact